Monthly Archives

July 2021

తోట త్రిమూర్తులు ను ఎమ్మెల్సీ గా తొలగించాలి

దళితులకు శిరోముండనం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులును  ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని  దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. వివిధ రాజకీయ , సామాజిక పార్టీలు, దళిత, ప్రజా సంఘాల విస్తృతస్థాయి సమావేశాన్ని ఎస్సీ, ఎస్టీ…

దలైలామాకు శుభాకాంక్షలు చెప్పిన రఘురాజు

దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రఘురామ అమరావతి: అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజూ వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజూ…

రాంకీ ఆఫీసులపై ఐటి శాఖ తనిఖీలు

*హైదరాబాద్:* *హైదరాబాద్ లో 15 చోట్ల ఐటీ సోదాలు* *వైసీపీ ఎంపీ,రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు* *అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు* *గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలో సోదాలు* *రాంకి అనుబంధ…

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హైదరాబాద్: *హైదరాబాద్ లో 15 చోట్ల ఐటీ సోదాలు* *వైసీపీ ఎంపీ,రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు* *అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు* *గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలో సోదాలు* *రాంకి అనుబంధ…

వచ్చే ఏడాది నుంచి ఏటా 6,500 పోస్టుల భర్తీ

: వచ్చే జాబ్‌ క్యాలెండర్‌ నుంచి సంవత్సరానికి 6,500 చొప్పున నాలుగేళ్ల పాటు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆశావహులు నిరుత్సాహం చెందకుండా ఓపికతో ఉండాలని సూచించారు. ప్రస్తుతమున్న, భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను…

బక్రీద్, బోనాల నిర్వహణలో అప్రమత్తతో ఉండాలి

*బోనాలు, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించాలి - డి.జి.పి మహేందర్ రెడ్డి* త్వరలో బక్రీద్, బోనాలు తదితర పండుగలను ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలని డి.జి.పి ఎం. మహేందర్ రెడ్డి…

జలజగడంపై జగన్ లేఖలు

జలజగడంపై జగన్ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌, పర్యావరణ మంత్రి జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణపై ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాలను…

కొట్టేసిన సెక్షన్66ఏ కింద కేసులా‌? ఏమిటీ దారుణం?

కొట్టేసిన చట్టం కింద కేసులు పెడుతున్న పోలీసులపై సుప్రీం ఆగ్రహం ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ) ను కొట్టేసినా కూడా ఇంకా పోలీసులు అదే చట్టం కింద కేసులు నమోదు చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ)పై…

చరిత్ర తిరగ రాస్తారట, సలహాలు ఇవ్వొచ్చు

మన పిల్లలకు తెలియని చరిత్ర పాఠాలు త్వరలో రాబోతున్నాయి. ఆ తప్పులను సరిచేస్తున్నారు.. భారత చరిత్రలోని అన్ని కాల వ్యవధులకు సరియైన, సమానమైన రెఫరెన్స్‌లను ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు మన దేశ వీరనారులు గార్గి, మైత్రేయి, ఝాన్సీ రాణి, రామచన్నమ్మ,…

ఇసుక విధానం మార్చండి మహాప్రభో!

నిత్యం ఏదో ఒక అంశంపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను , ప్రజల మనోభావాలను  తన లేఖల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెస్తున్న నర్సాపురం ఎంపి రఘురామ రాజు ఇవాళ మరో లేఖలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త ఇసుక…