Monthly Archives

August 2021

ఊరుకోము.. ఐసిస్ ను వేటాడుతాం: బైడెన్

వాషింగ్టన్: అమెరికా భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాబూల్ లో ఐసిస్ ఖొరసాన్ కె గ్రూపు చేసిన దారుణ మారణకాండ పై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ విచారం వ్యక్తం చేశారు. కాబూల్ ఏయిర్ పోర్టులో జంట పేలుళ్లపై బైడెన్ భావోద్యేగంగా…

డ్రగ్స్ కేసు… సినీ స్టార్స్ కు ఈడి నోటీసులు?

హైదరాబాద్: డ్రగ్స్ కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. ఈసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. ఈ కేసులో సంబంధం ఉన్న నటీనటులకు సమన్లు జారీ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ…

బ్రోకర్ రాలేదు… పాల మల్లిగాడు రాలేదు!: రేవంత్ రెడ్డి

మేడ్చల్: సిఎం కెసిఆర్ దత్తత గ్రామాలను దగా చేశారని, ఏ ఒక్క హామీని అమలు చేసినా ముక్కు నేలకు రాసి ఎంపి పదవికి రాజీనామా చేస్తానని నిన్న సవాల్ చేశాను, 24 గంటలు దాటినా ఒక్కడు రాలేదన్నారు. మూడుచింతలపల్లిలో టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి…

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ

హైదరాబాద్: సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

జగన్ బెయిల్… మరో 20 రోజులు టెన్షన్

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును వచ్చేనెల 15కు వాయిదా వేసింది. జగన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్…

సిసిఎస్ కస్టడీ కు కార్వి చైర్మన్ పార్థసారథి

హైదరాబాద్: కార్వి స్టాక్ బ్రోకింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి. పార్థసారధి (67) ను సిసిఎస్ పోలీసులు ఇవాళ ఉదయం కస్టడీకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి రెండు రోజుల కస్టడీ కోసం పోలీసులు ప్రత్యేక వాహనంలో ఆయనను…

122 మంది ప్రజా ప్రతినిధులు నిందితులు: సుప్రీం కు నివేదిక

ఢిల్లీ: ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదిక రూపొందించారు. మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపి లు నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. వీరితో పాటు 71…

తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

హైదరాబాద్: చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన యూ ట్యూబ్ ఛానెల్ అడ్డం పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పై  సైబర్ క్రైం లో టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పిర్యాదు చేసింది. సికింద్రాబాద్ లోని…

గజ్వేల్ వెళ్లకపోతే గుండు కొట్టించుకుంటా: రేవంత్ రెడ్డి

మేడ్చల్: గజ్వేల్ కు ఎట్ల వస్తరని అంటున్నారు.. తప్పకుండా వస్తానని... వచ్చే నెల గజ్వేల్ వెళ్లి తీరుతానని టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర రాజనర్సింహ గజ్వేల్ సభ తేదీ రెండు రోజుల్లో చెబుతాడు.. ఆ…

20 ఏళ్ళ తరువాత కేంద్ర మంత్రి అరెస్టు

ముంబై: దేశంలో రెండు దశాబ్ధాల తరువాత ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిని అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని శివసేన, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మధ్య ఉప్పునిప్పులా ఉన్న విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తెలియని ముఖ్యమంత్రి…