Browsing Category
Telangana
ఆ… ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీ: కేటీఆర్
ఇటీవలి కాలంలో కేంద్రం వైఖరిపై నిప్పులు చెరుగుతున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. జాతి పిత మహాత్మాగాంధీని గుర్తు చేస్తూ ఆయన మోదీపై సెటైర్లు వేశారు. స్వదేశీ…
పాలమూరు లిఫ్ట్ పనుల్లో పెను విషాదం..
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులు చేస్తున్న ఐదుగురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మృతి చెందారు. నాగర్కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి ప్యాకేజీ-1లో పనులు చేస్తున్న కూలీలు…
ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఫొటోలు ఇవిగో!
భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. భారీ వరదల కారణంగా తెలంగాణ, ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం, చుట్టుపక్కల మండలాలన్నీ రోజుల పాటు…
69 వేల కోట్ల నుంచి 3.12 లక్షల కోట్లకు అప్పులు
రాష్ట్రంలో అప్పులే తప్ప అభివృద్ధి శూన్యం
మండిపడ్డ కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్
తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మర్చారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014 లో తెలంగాణ అప్పు రూ. 69…
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఈ నెల 25 నుంచి 30 ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. ఇవి హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య సేవలు…
లగేజీ చార్జీలను భారీగా పెంచేసిన టీఎస్ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఇది కొంత చేదు వార్తే. దాదాపు 20 ఏళ్లపాటు స్థిరంగా ఉన్న లగేజీ చార్జీలను అమాంతం పెంచేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచే కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. లగేజీ చార్జీల్లో చాలాకాలంగా…
ఎమ్మెల్యే సీతక్క పొరపాటు
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సంధర్బంగా ఓటు వేయడంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేసారు. హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుండగా.. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బదులు పొరపాటున NDA అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఫోటో పై టిక్…
కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరస్ట్ కుట్రలు నిజమైతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా…
తెలంగాణలో రేపే ‘నీట్’.. ఇలా చేస్తే మూడేళ్ల డిబార్!
వైద్య విద్యలో (UG)లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయం…
గొటబాయ పరారీతో చక్రబంధంలో రాజపక్స సోదరులు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారీతో ఆయన సోదరులు ఇద్దరూ చక్రబంధంలో చిక్కుకుపోయారు. గొటబాయ సోదరుల్లో మహీంద రాజపక్స మొన్నటివరకు శ్రీలంక ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గొటబాయ మరో సోదరుడు బసిల్ రాజపక్స…